అమరావతి : సాఫ్ట్వేర్ రంగంలో ఎఐ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దీనివల్ల వేలాదిమంది ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా ఎఐ ...
ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి కోటపోలూరులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర ...
ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్లో భారత యువ ఆటగాళ్లు ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విజయాన్ని నమోదు చేసుకొని విజేతగా నిలిచారు. హరారే ...
బెంగళూరు : ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైం బ్రాంచ్కు చెందిన లేడీ డాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ : అంతులేని దోపిడి, ఆదాయ అభద్రత, స్థిరమైన పని పరిస్థితులు లేకపోవడం వంటి సమస్యలపై శనివారం (ఫిబ్రవరి7) దేశవ్యాప్తంగా ...
అమరావతి : భారతీయ ఐటీ రంగం బుధవారం భారీ పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయ ఐటీ ...
ప్రజాశక్తి-విజయవాడ : వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని.. ఇబ్రహీంపట్నం పీఎస్లో ఎస్ఐ రవి వర్మ ...
వాషింగ్టన్ : భారత్ - అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ...
ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : కంటిచూపు లేకున్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదువుకుని గ్రూప్ - 2 పోస్టు సాధించిన నందం నాగరాజు నేటితరానికి స్పూర్తిగా నిలిచాడని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ...
న్యూఢిల్లీ : భారత్ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాల్ని తగ్గించడం వల్ల అమె ...
రిపబ్లిక్ దినోత్సవం నడిజామువేళ...దక్షిణ కోల్కతా సరిహద్దులోని నజీరాబాద్ ఆనందపూర్ గోదాముల సముదాయంలో కార్మికులు సజీవ ...
తాడేపల్లి (గుంటూరు) : అండర్-19 ప్రపంచకప్లో భారత యువ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైసిపి అధినేత వైఎస్.జగన్ హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ.. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆ ...
当前正在显示可能无法访问的结果。
隐藏无法访问的结果